Friday, April 3, 2026

కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

- Advertisment -

నేటి వారధి న్యూస్
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. వీరంతా హైదరాబాద్, మాదన్నపేట్, ఉప్పర్దూడ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్తున్నట్లు గుర్తించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -