Friday, April 3, 2026

సైబర్ మోసం.. మహిళ ఆత్మహత్య

- Advertisment -

నేటి వారధి న్యూస్
సైబర్ మోసం.. మహిళ ఆత్మహత్య.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది. సైబర్‌ నేరగాడి బారినపడి ఆర్థికంగా మోసపోయిన అనూష బలవన్మరాణానికి పాల్పడింది. అనూషకు వర్క్‌ ఫ్రంహోమ్‌ ఇప్పిస్తానని ఓ సైబర్‌ నేరగాడు నమ్మించి మోసం చేశాడు. దాంతో ఆమె సుమారు రూ.లక్ష నగదు పోగొట్టుకుంది. ఈ క్రమంలో మనస్తాపంతో అనూష ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -