భద్రాద్రి కొత్తగూడెం.
మణుగూరు మండలం.గుట్ట మల్లారం లో,ని రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు.
ఈ సందర్భంగా ఎఈవో లు మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

