నేటి వారధి న్యూస్
AP
గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన యోగాంధ్ర సుమారు 50 నిమిషాల పాటు యోగాసనాలు కార్యక్రమంలో పాల్గొన్న 3 లక్షల మందికి పైగా ప్రజలు.యోగాంధ్రకార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేసిన ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు..

