నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం.మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
పెరిగింది…పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వన దేవతలను దర్శించుకుంటున్నారు. ఆదివారం కావడం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా తరలివచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

